సర్వరోగ నివారిణి త్రిఫల

ఉసిరికాయ, కరక్కాయ, మరియు తానికాయలా మిశ్రమమే త్రిఫల చూర్ణాo.ఆయుర్వేదంలో త్రిఫలను త్రిదోష రసాయనంగా పిలుస్తారు.త్రిఫల చూర్ణం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను క్రమబద్ధీకరిస్తుంది.శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది.త్రిఫల చూర్ణం నిత్యం సేవించడం వల్ల అనేక రోగాల నుండి సంరక్షించుకోవచ్చు.త్రిఫలాలు శరీరాన్ని డిటాక్స్పై చేస్తాయి.శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపించడంలో త్రిఫలను మించింది లేదు.కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.... Read more