రైతుబంధు ఎవరెవరి ఖాతాల్లో జమ

రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ
రైతుల కు ఆసరాగా నిలుస్తున్న పథకం రైతుబంధు సంవత్సరానికి రెండు పంటల చొప్పున ( రభి మరియు ఖరీఫ్) పంట పెట్టుబడులకు ఎకరానికి 6000/-(తెలంగాణ ప్రభుత్వం 4000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం చే 2000 రూపాయలు) నిధులు మంజూరు అవుతున్నాయి.
ఇటీవలే వానకాలం పంటల పెట్టుబడుల కోసం ఆసరగా ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు 22,55,081 రైతుల ఖాతాల్లో రూ. 642.52కోట్ల రూపాయల నిధులు నిధులుమంజూరు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ తెలిపారు.
ప్రతిరోజు ఎకరాల వారిగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని ఆయన నివాసంలో మీడియాకు చెప్పడం జరిగింది. రైతుబంధు నిధులు మంజూరు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు నిరంజన్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

1,571 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *