డ్రగ్ ట్రయల్స్ నిర్వహించిన స్లోవన్ కెట్టరింగ్ సెంటర్18 మంది రోగులకు డోస్టార్లిమాబ్ ఔషధంతో చికిత్సఆర్నెల్ల పాటు కొనసాగిన ట్రయల్స్సంపూర్ణ ఆరోగ్యవంతులైన వైనంమానవుడి పాలిట ప్రాణాంతక రుగ్మతల్లో క్యాన్సర్ కూడా ఒకటి. దేహంలో ఏ అవయవాన్నయినా నాశనం చేసి మనిషి మరణానికి దారితీసే క్యాన్సర్ ను ఓ దశ వరకు మాత్రమే నయం చేసే వీలుంటుంది. అయితే, న్యూయార్క్ లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తాజా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. పురీష నాళ క్యాన్సర్ తో బాధపడుతున్న 18 మందిపై స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. వారికి ఆర్నెల్ల పాటు ఈ ఔషధాన్ని ఇచ్చారు. ట్రయల్స్ ముగిసేసరికి ఆశ్చర్యకరంగా, ఆ 18 మంది రోగుల్లో క్యాన్సర్ కణజాలం అదృశ్యమైంది. ఆ రోగులు గతంలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సలతో తీవ్ర శారీరక వేదన అనుభవించారు. వారిలో కొందరికి తీవ్రస్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇలాంటివారందరి పైనా డోస్టార్లిమాబ్ ఔషధం ప్రయోగించగా, ఆర్నెల్ల తర్వాత వారిలో ఏ ఒక్కరిలోనూ క్యాన్సర్ కనిపించలేదు. తదుపరి చికిత్సలు అవసరంలేని రీతిలో వారంతా సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్నారు.డోస్టార్లిమాబ్ ఔషధంలో ల్యాబ్ లో రూపొందించిన అణువులు ఉంటాయి. ఇవి మానవదేహంలోకి ప్రవేశించాక యాంటీబాడీలకు నకళ్లుగా పనిచేస్తూ క్యాన్సర్ కణాల పనిబడతాయి. ఈ ఔషధం వాడిన తర్వాత ఆ 18 మంది రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కానింగులు, ఎమ్మారై స్కానింగులు నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ క్యాన్సర్ లేదనే ఫలితాలు రావడంతో పరిశోధకులు సంతోషంతో పొంగిపోయారు. నిజంగా ఇది క్యాన్సర్ చరిత్రలో అద్భుత పరిణామం అని ఈ ట్రయల్స్ లో పాలుపంచుకున్న డాక్టర్ లూయిస్ ఏ డియాజ్ వెల్లడించారు. ఓ ఔషధంతో క్యాన్సర్ మటుమాయం కావడం ఇదే తొలిసారి అని తెలిపారు.
Related Posts
మంచి పేరున్న విద్యా సంస్థల లో CBSE విధానం లో 6వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు చదవాలని కోరిక ఉన్నా విద్యార్థులకు సువర్ణావకాశం జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ప్రతిభ గల నిరు పేద గ్రామీణ విద్యార్థులకు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విద్య... Read more
దేశవ్యాప్తంగా 30,041 Gramin Dak Sevak GDS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది తపాలాశాఖ. ఇందులో ఆంధ్రప్రదేశ్ కి 1,058 ఉద్యోగాలు మరియు తెలంగాణ కు 961 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా వీటిలోని జాబ్స్ కి ఎంపిక అవుతారు. ఎంపికైన అభ్యర్థులకు... Read more
రైతులకు రుణమాఫీ రూ.18,241 కోట్లు నిధులు విడుదల తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతు పంటల రుణమాఫీ కై రూ.18,241 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్త్వులు జారీ . మొదటి విడతలో భాగంగా 62,758 రైతులకు లక్ష లోపు 37 వేల నుంచి 41 వేల రుణాలని మాఫీ చేసేందుకు రూ.237.85 కోట్లను కేటాయించారు.ఈ విషయమై... Read more
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్లు/ సంస్థల్లో 2023 సంవత్సరానికి గాను గ్రూప్ C మరియు గ్రూప్ D నాన్ గెజటెడ్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది.అప్లై చేయడానికి ఈ పేజీలో ని చివరి క్రింది భాగాన SSC అధికార వెబ్సైట్ చిరునామా ఇవ్వబడింది.దయచేసి పూర్తిగా చదవగలరు. ఖాళీలు... Read more
India post payment Bank IPPB మరియు Tata AIG కలిసి అందిస్తున్న 10లక్షల ప్రమాద బీమా Group Accident Guard Policy సంవత్సరానికి కేవలం 399/- premium చెల్లిస్తే సరిపోతుంది.నీకు నీ కుటుంభానికి భరోసానిస్తుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇంటి నుండి బయటకు వెల్లామంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ లేకపోలేదు... Read more
SSC(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) CHSL ( Combined Higher Secondary Level Examination 10+2) తేదీ:02/August/2023 నుంచి 17/August/2023 వరకు జరగనున్న CHSL Tier -1 ఎగ్జామినేషన్ కు సంబదించిన అభ్యర్తుల Admit Card/Hall ticket ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.CHSL Tier -1 2023 కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు SSC STAFF SELECTION... Read more
మీకు కంప్యూటర్ భాష పై ఆసక్తి ఉందా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన AI for India 2.0 అనే ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా Artificial intelligence,machine learning,python నేర్చుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ సర్టిఫికెట్ అందజేయనున్నారు. రానున్న భవిష్యత్తు ప్రపంచం లో సాఫ్టువేర్ రంగంలో ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్ ఎన్నో... Read more
రూ.999కే జీయో 4G ఫోన్ Jio భారత్ పేరిట జీయొ 4G ఫోన్ ను కేవలం 999/- కే స్మార్ట్ ఫోన్ నీ అందుబాటులోకి తెచ్చిన ముఖేష్ అంబానీ . ఈ జీయె ఫోన్ కు అతి తక్కువ ధరలో monthly ప్లాన్ రూ.123/- రీఛార్జ్ ని అందుబాటులో ఉంచింది.(28రోజులకు అపరిమిత వాయిస్ కాల్స్ ,14gb(రోజుకు... Read more
Indo Tibetian Border Police Force ITBP లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు notification జారీ. భారత సాయుధ దళం లో ఒకటైనటువంటి Indo Tibetan Border Police Force ITBP లో 458 కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.1)Age limit: 21-27 2)Gender: Male... Read more
రైతుల ఖాతాల్లో రైతుబంధు జమరైతుల కు ఆసరాగా నిలుస్తున్న పథకం రైతుబంధు సంవత్సరానికి రెండు పంటల చొప్పున ( రభి మరియు ఖరీఫ్) పంట పెట్టుబడులకు ఎకరానికి 6000/-(తెలంగాణ ప్రభుత్వం 4000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం చే 2000 రూపాయలు) నిధులు మంజూరు అవుతున్నాయి.ఇటీవలే వానకాలం పంటల పెట్టుబడుల కోసం ఆసరగా ఎదురుచూస్తున్న రైతుల... Read more
inhalers for asthma please – inhalers for asthma silent inhalers for asthma yet
cenforce yell – tadalafil price brand viagra cheerful
dapoxetine hood – aurogra fetch cialis with dapoxetine echo
imitrex online pharmacy
cialis soft tabs online rent – tadarise online opinion viagra oral jelly online jet
cadence pharmacy tramadol