ఏడుగురు భారత సైనికులు మృతి

ఏడుగురు భారత సైనికులు మృతి శ్రీనగర్: లడక్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం నదిలో పడి 7 గురు దుర్మరణం చెందారు మరో 19 మంది గాయపడ్డారు శుక్రవారం ఉదయం శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది వుతుకు సెక్టార్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారి నదిలో పడింది సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారు

Related Posts

110 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *