రైతు బంధు డబ్బులు ఎప్పుడంటే…..!

ప్రస్తుత వానకాలం సీజన్కు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో ఈనెల 28 నుంచి వేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో ఈ సీజన్లో సకాలంలో సొమ్ము జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి e నిరంజన్ రెడ్డి ఇ వెల్లడించారు రైతుబంధు కింద అ తొలిరోజు మొదట ఎకరా రైతుల ఖాతాల్లో రెండో రోజున రెండు ఎకరాల వారికి ఇలా రోజు ఎకరాల చొప్పున పెంచుతూ జమ చేస్తామని ఆయన చెప్పారు బుధవారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు

Related Posts

103 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *